Trending

6/trending/recent

Corona Daily Bulletin: ఈ రోజు ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన కరోనా బులెటిన్ 17.06.2021

 నేటి కరోనా కేసుల వివరాలు:

రాష్ట్రం లోని నమోదైన మొత్తం 18,30,007 పాజిటివ్ కేసు లకు గాను 
*17,48,009 మంది డిశ్చార్జ్ కాగా
*12,167 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 69,831

రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,02,712 సాంపిల్స్‌ ని పరీక్షించగా 6,151 మంది కోవిడ్‌-19 పాజిటివ్‌ గా
నిర్ధారింపబడ్డారు.
 
కోవిడ్‌ వల్ల చిత్తూర్‌ లో పన్నెండు మంది, ప్రకాశం లో ఏడుగురు, గుంటూరు లో ఆరుగురు,
తూర్పు గోదావరి లో ఐదుగురు, అనంతపూర్‌ లో నలుగురు, కృష్ణ లో నలుగురు, పశ్చిమ గోదావరి లో నలుగురు, వైఎస్‌ఆర్‌ కడప లో ముగ్గరు, నెల్లూరు లో ముగ్గరు, శ్రీకాకుళం లో ముగ్గురు, విశాఖపట్నం లో ముగ్గురు, కర్నూల్‌ లో ఇద్దరు మరియు విజయనగరం లో
ఇద్దరు మరణించారు.

గడచిన 24 గంటల్లో 7,728 మంది కోవిడ్‌ నుండి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు

నేటి వరకు రాష్ట్రంలో 2,08,39,147 సాంపిల్స్‌ ని పరీక్షించడం జరిగింది.



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad