Saturday, July 27, 2024
Corona Daily Bulletin: ఈ రోజు...

Siksha Saptah Daily Activities : శిక్షా సప్తాహ్  రోజు వారీ కార్యక్రమాల వివరాలు

Siksha Saptah కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జాతీయ విద్యా విధానం...

Ballistic Missile Defence System: ఫేస్ 2 బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ పరీక్ష విజయవంతం..

Ballistic Missile Defence System: భారత్ దేశం క్షిపణి దుర్భేద్యంగా మారుతోంది....

Shock to YCP వైసీపీకి షాక్ తప్పదా? పార్టీని వీడే ఆలోచనలో ఉన్న ఆ ఇద్దరు కీలక నేతలు?

Gossip Garage : తిరిగే కాళ్లూ… తిట్టే నోరూ ఊరికే ఉండవంటారు…....

Masala Omelet : సింపుల్ అండ్ టేస్టీ మసాలా ఆమ్లెట్.. ఐదే నిమిషాల్లో సిద్ధం..

ఆమ్లెట్ అంటే చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దవాళ్ల దాకా చాలా ఇష్టంగా...

Corona Daily Bulletin: ఈ రోజు ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన కరోనా బులెటిన్ 17.06.2021

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 నేటి కరోనా కేసుల వివరాలు:

రాష్ట్రం లోని నమోదైన మొత్తం 18,30,007 పాజిటివ్ కేసు లకు గాను 
*17,48,009 మంది డిశ్చార్జ్ కాగా
*12,167 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 69,831
రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,02,712 సాంపిల్స్‌ ని పరీక్షించగా 6,151 మంది కోవిడ్‌-19 పాజిటివ్‌ గా
నిర్ధారింపబడ్డారు.
 
కోవిడ్‌ వల్ల చిత్తూర్‌ లో పన్నెండు మంది, ప్రకాశం లో ఏడుగురు, గుంటూరు లో ఆరుగురు,
తూర్పు గోదావరి లో ఐదుగురు, అనంతపూర్‌ లో నలుగురు, కృష్ణ లో నలుగురు, పశ్చిమ గోదావరి లో నలుగురు, వైఎస్‌ఆర్‌ కడప లో ముగ్గరు, నెల్లూరు లో ముగ్గరు, శ్రీకాకుళం లో ముగ్గురు, విశాఖపట్నం లో ముగ్గురు, కర్నూల్‌ లో ఇద్దరు మరియు విజయనగరం లో
ఇద్దరు మరణించారు.
గడచిన 24 గంటల్లో 7,728 మంది కోవిడ్‌ నుండి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు
నేటి వరకు రాష్ట్రంలో 2,08,39,147 సాంపిల్స్‌ ని పరీక్షించడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this

Related Articles