- మంత్రి, సజ్జల రామకృష్ణారెడ్డి హాజరు
NEP Meeting: కొత్త విద్యావిధానంపై ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సచివాలయంలో సమావేశం ప్రారంభమయింది. రాష్ర్ట విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి , కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు తదితరులు హాజరయ్యారు. వెలగపూడి సచివాలయం అయిదో బ్లాకులో ఈ సమావేశం జరుగుతోంది. వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.