Trending

6/trending/recent

Manda Badi Nadu Nedu Phase-II : మనబడి నాడు-నేడు పథకం రెండవ దశ క్రింద పాఠశాల అభివృద్ధికి నిధులు విడుదల

Manda Badi Nadu Nedu Phase-II : మనబడి నాడు-నేడు పథకం రెండవ దశ క్రింద  పాఠశాల అభివృద్ధికి నిధులు విడుదల

Manda Badi Nadu Nedu Phase-II

న్యూ స్ టోన్, అమరావతి: మనబడి నాడు-నేడు పథకం రెండవ దశ క్రింద  పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 

రెండవ దశ మనబడి నాడు-నేడు పథకంలో భాగంగా ఎంపిక చేయబడిన 3199 పాఠశాలలను అభివృద్ధి చేయడానికి 2539 కోట్లను విడుదల చేస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. 

Manda Badi Nadu Nedu Phase-II

Manda Badi Nadu Nedu Phase-II లో 1196 పాఠశాలలో  1378 కోట్ల ఖర్చుతో అదనపు తరగతి గదులను నిర్మించారు. అదేవిధంగా 1161 కోట్లతో 2003 పాఠశాలల్లో అదనపు తరగతి గదులు మరియు నాడు నేడు పథకంలో భాగంగా పాఠశాలలో అభివృద్ధి చేయాల్సిన 9 విభాగాల్లో వీటిని వినియోగించనున్నట్లు గా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

ఇక్కడ క్లిక్ చేసి ఉత్తర్వుల కాపీ ని డౌన్లోడ్ చేసుకోండి

Manda Badi Nadu Nedu Phase-II : మనబడి నాడు-నేడు పథకం రెండవ దశ క్రింద  పాఠశాల అభివృద్ధికి నిధులు విడుదల



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad