Saturday, July 27, 2024
Nellore DEO on NEP: 3,4,5 తరగతుల...

Siksha Saptah Daily Activities : శిక్షా సప్తాహ్  రోజు వారీ కార్యక్రమాల వివరాలు

Siksha Saptah కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జాతీయ విద్యా విధానం...

Ballistic Missile Defence System: ఫేస్ 2 బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ పరీక్ష విజయవంతం..

Ballistic Missile Defence System: భారత్ దేశం క్షిపణి దుర్భేద్యంగా మారుతోంది....

Shock to YCP వైసీపీకి షాక్ తప్పదా? పార్టీని వీడే ఆలోచనలో ఉన్న ఆ ఇద్దరు కీలక నేతలు?

Gossip Garage : తిరిగే కాళ్లూ… తిట్టే నోరూ ఊరికే ఉండవంటారు…....

Masala Omelet : సింపుల్ అండ్ టేస్టీ మసాలా ఆమ్లెట్.. ఐదే నిమిషాల్లో సిద్ధం..

ఆమ్లెట్ అంటే చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దవాళ్ల దాకా చాలా ఇష్టంగా...

Nellore DEO on NEP: 3,4,5 తరగతుల విలీనం పై నెల్లూరు డి.ఈ.ఓ వారి సందేశం

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

నూతన జాతీయ విద్యా విధానము

జిల్లాయందలి అందరు మండల విద్యా శాఖాధికారులకు/ ఉప విద్యాశాఖాధికారులకు  తెలియచేయడమేమనగా  డైరెక్టర్ పాఠశాల విద్య, ఆంద్ర ప్రదేశ్, అమరావతి వారి ఆదేశముల (Rc.No.151-A&I-2020, Dt.18-10-2021) మేరకు నూతన జాతీయ విద్యా విధానము అమలులో భాగముగా మీ పరిధిలోని  ఉన్నత పాఠశాల ప్రాంగణములో / ఉన్నత పాఠశాలకు ప్రక్కనే / ఉన్నత పాఠశాలకు 250 మీటర్ల లోపు ఉన్నటువంటి ప్రాధమిక పాఠశాలలకు సంబంధించిన 3,4 మరియు 5వ తరగతుల విద్యార్ధులను నిబంధనల మేరకు ఆయా ఉన్నత పాఠశాలల్లో విలీనము చేయవలసియున్నది.  
కావున వెంటనే 3,4 మరియు 5వ  తరగతుల విద్యార్ధులను ఉన్నత పాఠశాలల్లో విలీనము చేయు  ప్రక్రియను వెంటనే పూర్తి చేసి సదరు నివేదికను ఈ కార్యాలయమునకు తేదీ.01-11-2021 సాయంత్రం 5-00 గంటలలోగా సమర్పించవలసినదిగా కోరడమైనది. 
— జిల్లా  విద్యాశాఖాధికారి, నెల్లూరు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this

Related Articles