Trending

6/trending/recent

Vaccine Centers: టీచర్ల కోసం ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాలు

Vaccine Centers: ఉపాధ్యాయులు, వారి కుటుంబాల కోసం ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. కరోనా కల్లోలం సమయంలో ఉపాధ్యాయులు అందించిన సేవలకు గానూ అభినందనలు తెలుపుతూ కేజ్రీవాల్ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కొవిడ్-19 సంక్షోభంలో ఫ్రంట్ లైన్ వర్కర్లుగా ముందుండి పనిచేస్తున్న ఉపాధ్యాయుల కోసం వెంటనే వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టాలంటూ డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (డీవోఈ) ఇటీవల ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు టీచర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే డీవోఈ డైరెక్టర్ ఉదిత్ ప్రకాశ్ జిల్లా విద్యాధికారులు, ప్రిన్సిపాళ్లకు లేఖలు రాశారు.



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad