Saturday, July 27, 2024
SP Balu: ‘పాడుతా తీయగా’.. ఎస్పీబీ స్థానంలో...

Asia Cup Women’s: ఫైనల్స్లో భారత్తో తలపడనున్న శ్రీలంక..

ఆసియా కప్ 2024లో భాగంగా.. రెండో సెమీ ఫైనల్స్లో శ్రీలంక-పాకిస్తాన్ తలపడింది....

Driving License Easy మీకు డ్రైవింగ్ రాదా? ఈ బండితో ఈజీగా నేర్చుకోవచ్చు.. అమ్మాయిల కోసం ప్రత్యేకం!

బైక్ డ్రైవింగ్ నేర్చుకోవడం అనేది పెద్ద టాస్క్. ముఖ్యంగా లేడీస్ కి...

Rain Alert: వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో అతిభారీ వర్షాలు

తెలంగాణలో గత వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే....

Good News for Employoyees: ఉద్యోగులకు శుభవార్త.. ఖాతాల్లోకి భారీగా నగదు.. కారణమిదే

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ సర్కార్‌.. ప్రజా సంక్షేమం దిశగా అడుగులు...

SP Balu: ‘పాడుతా తీయగా’.. ఎస్పీబీ స్థానంలో ఎవరంటే?

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

SP Balu:  ఎంతో మంది యువ గాయనీ గాయకులకు అవకాశం కల్పించి వారి ప్రతిభను వెలుగులోకి తెచ్చిన కార్యక్రమం ‘పాడుతా తీయగా’. దివంగత గాయకుడు, గాన గంధర్వుడు ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తూ వ‌చ్చారు. కేవలం పాటలతోనే కాకుండా రసవత్తరమైన విషయాాలతో సాగిన ఈ ప్రోగామ్‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంద‌రో అభిమానులున్నారు. అయితే బాలు మరణం తర్వాత ‘పాడుతా తీయగా’ ప్రోగ్రామ్ ఆగింది. ఈ ప్రోగ్రామ్ ఉండ‌దేమోన‌ని అంద‌రూ భావించారు. అయితే ఈటీవీ యాజ‌మాన్యం ఆ ప్రోగ్రామ్‌ను కొత్త జడ్జిల‌తో షురూ చేస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే కొన్ని భాగాలకు సంబంధించిన చిత్రీక‌ర‌ణ కూడా జ‌రిగింద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం. అయితే ఈసారి ఒకే వ్యక్తి జడ్జ్‌గా వ్యవహరించరు. ఎస్పీబీ తనయుడు చరణ్ సహా రైటర్ చంద్రబోస్, సింగర్ సునీతలు కూడా జడ్జ్‌లుగా వ్యవహరిస్తారు. బాలు స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరనేది వాస్తవం. కానీ ఓ మంచి ప్రోగ్రామ్‌ను కంటిన్యూ చేయ‌డం మంచి విష‌య‌మే. మ‌రి కొత్త న్యాయ నిర్ణేత‌ల‌తో ప్రారంభం కానున్న పాడుతా తీయ‌గా ప్రేక్ష‌కుల‌ను ఎలా ఆక‌ట్టుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this

Related Articles