Saturday, July 27, 2024
Nadu Nedu: గడువులోగా ‘మనబడి నాడు-నేడు’ పనులు

Siksha Saptah Daily Activities : శిక్షా సప్తాహ్  రోజు వారీ కార్యక్రమాల వివరాలు

Siksha Saptah కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జాతీయ విద్యా విధానం...

Ballistic Missile Defence System: ఫేస్ 2 బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ పరీక్ష విజయవంతం..

Ballistic Missile Defence System: భారత్ దేశం క్షిపణి దుర్భేద్యంగా మారుతోంది....

Shock to YCP వైసీపీకి షాక్ తప్పదా? పార్టీని వీడే ఆలోచనలో ఉన్న ఆ ఇద్దరు కీలక నేతలు?

Gossip Garage : తిరిగే కాళ్లూ… తిట్టే నోరూ ఊరికే ఉండవంటారు…....

Masala Omelet : సింపుల్ అండ్ టేస్టీ మసాలా ఆమ్లెట్.. ఐదే నిమిషాల్లో సిద్ధం..

ఆమ్లెట్ అంటే చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దవాళ్ల దాకా చాలా ఇష్టంగా...

Nadu Nedu: గడువులోగా ‘మనబడి నాడు-నేడు’ పనులు

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

  • టెన్త్, ఇంటర్ పరీక్షల టైం టేబుల్ తయారుచేయండి
  • సమీక్షలో మంత్రి ఆదిమూలపు సురేష్

Nadu Nedu: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా చేపట్టిన ‘మనబడి నాడు-నేడు’ మొదటి విడత పనుల ను గడువులోగా పూర్తి చేసి రెండోవిడత పనులు ప్రారంభించాలని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. మనబడి నాడు-నేడు, టెన్త్, ఇంటర్ పరీక్షల అంశంపై గురువారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నాడు-నేడు పనుల్లో ముఖ్యంగా ప్రహరీల నిర్మాణం తక్షణమే పూర్తిచేయాలని ఆదేశించారు. వివిధ దశల్లో ఉన్న వాటిని 20లోగా పూర్తిచేయాలన్నారు. 14,971 పాఠశాలల్లో పెయింటింగ్ పనులకు గాను 82 శాతం పూర్తిచేశారని.. మిగిలినవి కూడా పూర్తిచేయాలని సూచించారు. 2021-22 విద్యా సంవత్సరం కాలెండర్ను తయారు చేయాలన్నారు. జూలైలో టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు పరిస్థితులు అనుకూలిస్తే అందుకు తగ్గట్టుగా టైం టేబుల్ తయారు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్, డైరెక్టర్ చినవీరభద్రుడు, సమగ్రశిక్ష ఎస్పీడీ ఇంటర్ విద్య వి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this

Related Articles