Trending

6/trending/recent

Corona Daily Bulletin: ఈ రోజు ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన కరోనా బులెటిన్ 18.06.2021

Corona Daily Bulletin:  నేటి కరోనా కేసుల వివరాలు:

రాష్ట్రం లోని నమోదైన మొత్తం 18,36,348 పాజిటివ్ కేసు లకు గాను 
*17,56,495మంది5 డిశ్చార్జ్ కాగా
*12,224 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 67,629

రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,07,764 సాంపిల్స్‌ ని పరీక్షించగా 6,341 మంది కోవిడ్‌19 పాజిటివ్‌ గా
నిర్ధారింపబడ్డారు.

కోవిడ్‌ వల్ల చిత్తూర్‌ లో పన్నెండు మంది, గుంటూరు లో ఎనిమిది, తూర్పు గోదావరి లో ఆరుగురు, కృష్ణ లో ఐదుగురు, ప్రకాశం లో ఐదుగురు, శ్రీకాకుళం లో ఐదుగురు, విశాఖ పట్నం లో ముగ్గురు,  నెల్లూరు లో ముగ్గురు, అనంతపూర్‌ లో ముగ్గురు, గోదావరి లో ముగ్గురు, కర్నూల్‌ లో ఇద్దరు మరియు విజయనగరం లో ఇద్దరు మరణించారు.

గడచిన 24 గంటల్లో 8,486 మంది కోవిడ్‌ నుండి పూర్తిగా కోలుకు సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు

నేటి వరకు రాష్ట్రంలో 2,09,46,911 సాంపిల్స్‌ ని పరీక్షించడం జరిగింది.



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad