Trending

6/trending/recent

New MDM Menu : శుక్ర వారం మధ్యాహ్న భోజన పథకం మెనూ మార్పు

New MDM Menu : శుక్ర వారం మధ్యాహ్న భోజన పథకం మెనూ మార్పు

New MDM Menu

న్యూస్ టోన్, అమరావతి : ప్రభుత్వం పాఠశాలల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న గోరుముద్ద మెనూ లో స్వల్ప మార్పులు చేసింది. ఫిబ్రవరి 3వ తేదీన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సూచనల ఆధారంగా ఈ మెనూ మార్పు చేస్తూ ఎం డి ఎం డైరెక్టర్ దివాన్ మైదీన్  ఉత్తర్వులు జారీ చేశారు.

మార్పు చేసిన మెనూ ప్రకారం ప్రతి శుక్రవారం సాంబారు, పొంగల్, గుడ్డు విద్యార్థులకు అందించనున్నారు. ఈ మార్పు మార్చి 1వ తేదీ నుండి అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ క్రింద ఉత్తర్వుల కాపీ కలదు.
New MDM Menu : శుక్ర వారం మధ్యాహ్న భోజన పథకం మెనూ మార్పు

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad