Saturday, July 27, 2024
Corona Daily Bulletin: ఈ...

Siksha Saptah Daily Activities : శిక్షా సప్తాహ్  రోజు వారీ కార్యక్రమాల వివరాలు

Siksha Saptah కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జాతీయ విద్యా విధానం...

Ballistic Missile Defence System: ఫేస్ 2 బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ పరీక్ష విజయవంతం..

Ballistic Missile Defence System: భారత్ దేశం క్షిపణి దుర్భేద్యంగా మారుతోంది....

Shock to YCP వైసీపీకి షాక్ తప్పదా? పార్టీని వీడే ఆలోచనలో ఉన్న ఆ ఇద్దరు కీలక నేతలు?

Gossip Garage : తిరిగే కాళ్లూ… తిట్టే నోరూ ఊరికే ఉండవంటారు…....

Masala Omelet : సింపుల్ అండ్ టేస్టీ మసాలా ఆమ్లెట్.. ఐదే నిమిషాల్లో సిద్ధం..

ఆమ్లెట్ అంటే చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దవాళ్ల దాకా చాలా ఇష్టంగా...

Corona Daily Bulletin: ఈ రోజు ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన కరోనా బులెటిన్ 15.06.2021

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

నేటి కరోనా కేసుల వివరాలు:

రాష్ట్రం లోని నమోదైన మొత్తం 18,17,239 పాజిటివ్ కేసు లకు గాను 
*17,30,053 మంది డిశ్చార్జ్ కాగా
*12,052 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 75,134
రాష్ట్రంలో గత 24 గంటల్లో 96,153 సాంపిల్స్‌ ని పరీక్షించగా 5,741 మంది కోవిడ్‌19 పాజిటివ్‌ గా
నిర్దారింపబద్దారు.
కోవిడ్‌ వల్ల చిత్తూర్‌ లో పన్నెండు మంది, తూర్పు గోదావరి లో ఆరుగురు, వైఎస్‌ఆర్‌ కడప
లో నలుగురు, కృష్ణ లో నలుగురు, ప్రకాశం లో నలుగురు, శ్రీకాకుళం లో నలుగురు,
విశాఖపట్నం లో నలుగురు, అనంతపూర్‌ లో ముగ్గురు, గుంటూరు లో ముగ్గురు, పశ్చిమ
గోదావరి లో ముగ్గురు, కర్నూల్‌ లో ఇద్దరు, నెల్లూరు లో ఇద్దరు మరియు విజయనగరం లో
ఇద్దరు మరణించారు.
గడచిన 24 గంటల్లో 10,567 మంది కోవిడ్‌ నుండి పూర్తిగా కోలుకుని (౧66౦౦౪6౯66) సంపూర్ణ
ఆరోగ్యవంతులు అయ్యారు
నేటి వరకు రాష్ట్రంలో 2,06,34,891 సాంపిల్స్‌ ని పరీక్షించడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this

Related Articles