Trending

6/trending/recent

నాడు నేడు తో కళ కళ లాడుతున్న గుంటూరు జిల్లా లోని పాటశాల NADU NEDU CHANGED GUNTUR SCHOOL


గుంటూరు జిల్లా లోని ఎం.పి.పి.ఎస్ 75 త్యాళ్లురు పాటశాల ను నాడు నేడు కు ఎంపిక చేయగా ఆ పాటశాల రూపు రేఖలు

మారిపోయాయి. నాడు నేడు డెమో పాటశాల గా ఈ పాటశాల తీర్చి దిద్దిన తీరు అమోఘం. అధికారులు సైతం చాలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ సిబ్బంది ని పొగడ్త లతో ముంచెత్తుతున్నారు. ఈ పాటశాల ను ముఖ్యమంత్రి సందర్శన ఏర్పాటు చేసేందుకు తగినదిగా అధికారులు భావిస్తున్నారు. ఇతర జిల్లాల అధికారులు సైతం ఈ పాటశాల మాదిరిగా తమ పరిధి లోని పాటశాల ను తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్నారు. ఈ కరోనా సమయంలో ఆ పాటశాల సిబ్బంది పని తీరు అమోఘం.

ఈ క్రింది ఫైల్ లో ఈ పాటశాల ఫోటోలు నాడు నేడు ఎలా ఉన్నాయో మీరే చూడండి.

డౌన్లోడ్

[post_ads]

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad