Trending

6/trending/recent

SSC Examinations : రంజాన్ పండుగ తేదీ లో మార్పు వచ్చినా పరీక్షల షెడ్యూల్ లో మార్పు ఉండదని ప్రభుత్వ ప్రకటన

ప్రభుత్వ పరీక్షల సంచాలకులు వారి కార్యాలయము
ఆంధ్ర ప్రదేశ్ :: విజయవాడ
ఆర్.సి.నెం. Spl/B-1/2022, తేది:- 30-04-2022
పత్రికా ప్రకటన

ఆంధ్రప్రదేశ్ నందు జరుగుతున్న పదవ తరగతి పరీక్షలు ముందుగా ప్రకటించిన టైం టేబుల్ ప్రకారం యధావిధిగా పరీక్షలు నిర్వహించబడును. 

రంజాన్ పర్వదినము ఏ తేదీన జరుపుకున్నప్పటికీ పరీక్షల తేదీలలో ఏ విదమైన మార్పులు ఉండవు.

కావున పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు, తల్లితండ్రులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు పరీక్షల నిర్వహణలో భాగస్వాములైన సిబ్బంది అందరు ఈ విషయాన్ని గమనించగలరు.

సంచాలకులు
ప్రభుత్వ పరీక్షల కార్యాలయము.
SSC Examinations  : రంజాన్ పండుగ తేదీ లో మార్పు వచ్చినా పరీక్షల షెడ్యూల్ లో మార్పు ఉండదని ప్రభుత్వ ప్రకటన

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad