ప్రభుత్వ పరీక్షల సంచాలకులు వారి కార్యాలయము
ఆంధ్ర ప్రదేశ్ :: విజయవాడ
ఆర్.సి.నెం. Spl/B-1/2022, తేది:- 30-04-2022
పత్రికా ప్రకటన
ఆంధ్రప్రదేశ్ నందు జరుగుతున్న పదవ తరగతి పరీక్షలు ముందుగా ప్రకటించిన టైం టేబుల్ ప్రకారం యధావిధిగా పరీక్షలు నిర్వహించబడును.
రంజాన్ పర్వదినము ఏ తేదీన జరుపుకున్నప్పటికీ పరీక్షల తేదీలలో ఏ విదమైన మార్పులు ఉండవు.
కావున పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు, తల్లితండ్రులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు పరీక్షల నిర్వహణలో భాగస్వాములైన సిబ్బంది అందరు ఈ విషయాన్ని గమనించగలరు.
సంచాలకులు
ప్రభుత్వ పరీక్షల కార్యాలయము.