Trending

6/trending/recent

Corona Daily Bulletin: ఈ రోజు ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన కరోనా బులెటిన్ 22.06.2021

 Corona Daily Bulletin:  నేటి కరోనా కేసుల వివరాలు:

రాష్ట్రం లోని నమోదైన మొత్తం 18,54,457 పాజిటివ్ కేసు లకు గాను 
*17,88,161 మంది డిశ్చార్జ్ కాగా
*12,416 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 53,880

రాష్ట్రంలో గత 24 గంటల్లో 74,453 సాంపిల్స్‌ ని పరీక్షించగా 4,169 మంది కోవిడ్‌-19 పాజిటివ్‌ గా నిర్ధారింపబడ్డారు.

కోవిడ్‌ వల్ల చిత్తూర్‌ లో ఏడుగురు, తూర్పు గోదావరి లో అరుగురు, ప్రకాశం లో ఆరుగురు, కృష్ణ లో ఐదుగురు, శ్రీకాకుళం లో ఐదుగురు, అనంతపూర్‌ లో నలుగురు, వైఎస్‌ఆర్‌ కడప లో నలుగురు, నెల్లూరు లో నలుగురు, విశాఖపట్నం లో ముగ్గురు, పశ్చిమ గోదావరి లో ముగ్గురు, గుంటూరు లో ఇద్దరు, కర్నూల్‌ లో ఇద్దరు మరియు విజయనగరం లో ఇద్దరు మరణించారు.

గడచిన 24 గంటల్లో 8,376 మంది కోవిడ్‌ నుండి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు.

నేటి వరకు రాష్ట్రంలో 2,12,80,302 సాంపిల్స్‌ ని పరీక్షించడం జరిగింది.



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad