Corona Daily Bulletin: నేటి కరోనా కేసుల వివరాలు:
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 18,47,668 పాజిటివ్ కేసు లకు గాను
*17,72,281 మంది డిశ్చార్జ్ కాగా
*12,319 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 63,068
రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,00,001 సాంపిల్స్ ని పరీక్షించగా 5,646 మంది కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారింపబడ్డారు
కోవిడ్ వల్ల చిత్తూర్ లో పదకొండు మంది, పశ్చిమ గోదావరి లో ఏడుగురు, గుంటూరు లో ఆరుగురు, తూర్పు గోదావరి లో ఐదుగురు, శ్రీకాకుళం లో నలుగురు, అనంతపూర్ లో ముగ్గురు, వైఎస్ఆర్ కడప లో ముగ్గురు, కృష్ణ లో ముగ్గురు, ప్రకాశం లో ముగ్గురు, కర్నూల్ లో ఇద్దరు, విశాఖపట్నం లో ఇద్దరు మరియు నెల్లూరు లో ఒక్కరు మరణించారు.
గడచిన 24 గంటల్లో 7,772 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు.
నేటి వరకు రాష్ట్రంలో 2,11,50,847 సాంపిల్స్ ని పరీక్షించడం జరిగింది.