Corona Daily Bulletin: నేటి కరోనా కేసుల వివరాలు:
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 18,42,022 పాజిటివ్ కేసు లకు గాను
*17,64,509 మంది డిశ్చార్జ్ కాగా
*12,269 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 65,244
రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,03,935 సాంపిల్స్ ని పరీక్షించగా $56574 మంది కోవిడ్-19 పాజిటివ్ గా
నిర్హారింపబద్దారు.
కోవిడ్ వల్ల చిత్తూర్ లో తొమ్మిది, తూర్పు గోదావరి లో ఐదుగురు, గుంటూరు లో ఐదుగురు, కృష్ణ లో ఐదుగురు, అనంతపూర్ లో ముగ్గురు, శ్రీకాకుళం లో ముగ్గురు, విశాఖపట్నం లో ముగ్గురు, పశ్చిమ గోదావరి లో ముగ్గురు, వైఎస్ఆర్ కడప లో ఇద్దరు, కర్నూల్ లో ఇద్దరు, ప్రకాశం లో ఇద్దరు, విజయనగరం లో ఇద్దరు మరియు నెల్లూరు లో ఒక్కరు మరణించారు.
గడచిన 24 గంటల్లో 8,014 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు
నేటి వరకు రాష్ట్రంలో 2,10,50,846 సాంపిల్స్ ని పరీక్షించడం జరిగింది.