Trending

6/trending/recent

Corona Daily Bulletin: ఈ రోజు ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన కరోనా బులెటిన్ 16.06.2021

 నేటి కరోనా కేసుల వివరాలు:

రాష్ట్రం లోని నమోదైన మొత్తం 18,23,856 పాజిటివ్ కేసు లకు గాను 
*17,40,281 మంది డిశ్చార్జ్ కాగా
*12,109 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 71,466


రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,01,544 సాంపిల్స్‌ ని పరీక్షించగా 6,617 మంది కోవిడ్‌-19 పాజిటివ్‌ గా నిర్ధారింపబడ్డారు

కోవిడ్‌ వల్ల చిత్తూర్‌ లో 9, తూర్పు గోదావరి లో 5, వైఎస్‌ఆర్‌ కడప లో 2, కృష్ణ లో 5, ప్రకాశం లో 2, శ్రీకాకుళం లో 5, విశాఖపట్నం లో 4, అనంతపూర్‌ లో 5, గుంటూరు లో 9, పశ్చిమ గోదావరి లో 4, కర్నూల్‌ లో 3, నెల్లూరు లో ఇద్దరు మరియు విజయనగరం లో ఇద్దరు మరణించారు.

గడచిన 24 గంటల్లో 10,228 మంది కోవిడ్‌ నుండి పూర్తిగా కోలుకుని  సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు

నేటి వరకు రాష్ట్రంలో 2,07,36,435 సాంపిల్స్‌ ని పరీక్షించడం జరిగింది.




Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad