Trending

6/trending/recent

Corona Daily Bulletin: ఈ రోజు ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన కరోనా బులెటిన్ 13.06.2021

 నేటి కరోనా కేసుల వివరాలు:

రాష్ట్రం లోని నమోదైన మొత్తం 18,06,949 పాజిటివ్ కేసు లకు గాను 

*17,09,372 మంది డిశ్చార్జ్ కాగా
*11,940 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 85,637

రాష్ట్రంలో గత 24 గంటల్లో  1,02,876 సాంపిల్స్‌ ని పరీక్షించగా 6,770 మంది కోవిడ్‌19 పాజిటివ్‌ గా
నిర్జారింపబడ్డారు.

కోవీడ్‌ వల్ల చిత్తూర్‌ లో పన్నెండు మంది, తూర్పు గోదావరి లో ఏడుగురు, పశ్చిమ గోదావరి లో ఏడుగురు, '్రీకాకుళం లో ఆరుగురు, అనంతపూర్‌ లో నలుగురు, విశాఖపట్నం లో నలుగురు, వైఎస్‌ఆర్‌ కడప లో ముగ్గురు, కృష్ణ లో ముగ్గురు, ప్రకాశం లో ముగ్గురు, విజయనగరం లో ముగ్గురు, గుంటూరు లో ఇద్దరు, కర్నూల్‌ లో ఇద్దరు మరియు నెల్లూరు లో ఇద్దరు మరణించారు.

గడచిన 24 గంటల్లో 12,492 మంది కోవిడ్‌ నుండి పూర్తిగా కోలుకుని సంపూ,
ఆరోగ్యవంతులు అయ్యారు

నేటి వరకు రాష్ట్రంలో జై 04,50,982 సాంపిల్స్‌ ని పరీక్షించడం జరిగింది



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad