Trending

6/trending/recent

Corona Daily Bulletin: ఈ రోజు ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన కరోనా బులెటిన్ 11.06.2021

నేటి కోవిడ్‌ 19 కేసుల వివరాలు:

రాష్ట్రం లోని నమోదైన మొత్తం 17,93,227 పాజిటివ్ కేసు లకు గాను 

  • 16,85,303 మంది డిశ్చార్జ్ కాగా
  • 11,824 మంది మరణించారు
  •  ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 96,100
రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,01,863 సాంపిల్స్‌ ని పరీక్షించగా 8,239 మంది కోవిడ్‌19 పాజిటివ్‌ గా
నిర్ధారించబడ్డారు.

కోవిడ్‌ వల్ల చిత్తూర్‌ లో పది, ప్రకాశం లో ఏడుగురు, శ్రీకాకుళం లో ఏడుగురు, పశ్చిమ గోదావరి లో ఏడుగురు, విశాఖపట్నం లో ఆరుగురు, అనంతపూర్‌ లో ఐదుగురు, తూర్పు గోదావరి లో ఐదుగురు, వైఎస్‌ఆర్‌ కడప లో నలుగురు, కృష్ణ లో నలుగురు, గుంటూరు లో ఇద్దరు, కర్నూల్‌ లో ఇద్దరు మరియు నెల్లూరు లో ఇద్దరు మరణించారు.

గడచిన 24 గంటల్లో 11,135 మంది కోవిడ్‌ నుండి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు

నేటి వరకు రాష్ట్రంలో 2,02,39,490 సాంపిల్స్‌ ని పరీక్షించడం జరిగింది.
 



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad