Corona 3rd Wave: కరోనా థర్డ్ వేవ్ ను ద్రుష్టి లో ఉంచుకుని పిల్లల కోసం అన్ని జిల్లాల్లో కలుపుకొని 3893 బెడ్లు సిధ్ధం చేసినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇవి కాకుండా మరొక 5,047 బెడ్లు కూడా సిధ్ద చేస్తునట్లు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 1000 బెడ్లు సిధ్ధం చేస్తూ ఉండగా, విజయ నగరం లో అత్యల్పంగా 200 బెడ్లు సిధ్ధం చేస్తున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది.