AP CM YS Jagan: ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా జగనన్న ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక చర్యలు
ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యం
- ఉద్యోగులకు 27 శాతం ఐఆర్
- చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా పోలీసులకు వారాంతపు సెలవు (వీక్లీ ఆఫ్).
- అన్ని ప్రభుత్వ శాఖల్లో పని చేసే కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ వర్తింపు.
- కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం (సీ.పి.ఎస్) పై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు.. ఉద్యోగుల ప్రయోజనాలు దెబ్బతినకుండా వారితో సంప్రదింపులు జరిపిన తరువాతే తగు నిర్ణయం.
- ప్రభుత్వ శాఖల్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు గణనీయంగా పెంపు.
- వివిధ కేటగిరిల్లో గరిష్టంగా రూ.28,000 ల వరకు పెంపు