- ఈ విద్యా సంవత్సరం కూడా కరోనా కారణంగా స్కూల్స్ కు శలవులు.
- 1 నుండి 9 వ తరగతులకు వేసవి శలవులు ప్రకటించిన ప్రభుత్వం.
- ఈ తరగతులకు పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోషన్
- ఇంతటితో ఈ తరగతులకు ఈ విద్యా సంవత్సరం ముగిసినది.
- 10వ తరగతి కి విద్యా సంవత్సరం కొనసాగుతుంది, పరీక్షలు యథాతథం అని స్పష్టం చేసిన ప్రభుత్వం
- పదవ తరగతి డీల్ చేసే ఉపాధ్యాయులు స్కూల్స్ కు వెళ్ళాలి.
- 1 నుండి 9 తరగతులకు డ్రై రేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. 10వ తరగతి విద్యార్థులకు యధావిధిగా మధ్యాహ్న భోజనం.
ఉత్తర్వుల కాపీని ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొండిి.