Bumper Offer: 25 పైసలుంటే మీరే లక్షాధికారులు... బంపర్ ఆఫర్.. ఇలా చేయండి..అంతేకాదు 5,10 పైసల నాణేలతోనూ డబ్బులు సంపాదింవచ్చు. అలాంటి అరుదైన నాణేలను ఇండియామార్ట్ వెబ్సైట్లో అమ్మి సొమ్ము చేసుకోవచ్చు. ఎవరికైనా పాత నాణేలపై ఆసక్తి ఉంటే ఇండియా మార్ట్ వేదికగా కొనుగోలు చేయవచ్చు.
25 పైసలుంటే చాలు మీరే లక్షాధికారులు. కేవలం చిన్న కాయిన్తో లక్షలు సంపాదించవచ్చు. మాయ లేదు.. మర్మం లేదు. మోసం అంతకన్నా లేదు..ఇది నిజమని చెబుతోంది ఇండియా మార్ట్. కేవలం పావలా నాణెంతో లక్షలు ఎలా వస్తాయి? అంతా ఫేక్ న్యూస్? అని కొట్టిపారేయవచ్చు. కానీ ఇది నిజమని ఇండియా మార్ట్ స్పష్టం చేస్తోంది. 1992 సంవత్సరానికి చెందిన ఖడ్గమృగం బొమ్మ ఉన్న కాయిన్ ఉండాలి. ఈ నాణేలు ఉన్న వారికి ఇది బంపర్ ఆఫర్ అని ఇండియా మార్ట్ తెలిపింది. పావలా నాణెం ఉంటే లక్షలు ఎలా సంపాదించవచ్చో సమగ్రంగా వివరించింది.
ఖడ్గమృగం ఉన్న 25 పైసల నాణేన్ని రెండు వైపులా ఫోటో తీయాలి. ఆ ఫొటోలను ఇండియామార్ట్. కామ్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. ఇది ఖచ్చితంగా వెండి రంగులోనే.. 1992 సంవత్సరానికి చెందినదై ఉండాలి. ఆ వెబ్సైట్ వేదికగా నాణేన్ని వేలం వేస్తారు. ఐతే లక్షలు వస్తాయా? అంతకంటే ఎక్కువ డబ్బలువస్తాయా? అనేది బిడ్డర్ల మీద ఆధారపడి ఉంటుంది. అయితే దాదాపు లక్షన్నర వరకు పలకవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ 25 పైసల నాణెం తప్పకుండా వెండి రంగులో ఉండాలి అని తెలిపింది.
అంతేకాదు 5,10 పైసల నాణేలతోనూ డబ్బులు సంపాదింవచ్చు. అలాంటి అరుదైన నాణేలను ఇండియామార్ట్ వెబ్సైట్లో అమ్మి సొమ్ము చేసుకోవచ్చు. ఎవరికైనా పాత నాణేలపై ఆసక్తి ఉంటే ఇండియా మార్ట్ వేదికగా కొనుగోలు చేయవచ్చు. ఇండియామార్ట్ మనదేశంలో అతిపెద్ద ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్లో ఒకటి. ఇండియామార్ట్ 10 కోట్లకు పైగా కొనుగోలుదారులు, 60 లక్షలకు పైగా సరఫరాదారులకు సేవలు అందిస్తోందని కంపెనీ పేర్కొంది.