Trending

6/trending/recent

Corona Vaccine to Teachers: 45 సంవత్సరాలు దాటిన ఉపాధ్యాయులందరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలి.

  • 45 సంవత్సరాలు దాటిన అన్ని మేనేజ్మెంట్ల ఉపాధ్యాయులందరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలి.
  • ఉత్తర్వులు జారీ చేసిన తూర్పు గోదావరి జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ అబ్రహాం.
  • ఈ ఉత్తర్వులు అందిన రెండు రోజుల లోపు వ్యాక్సినేషన్ సెంటర్ కి వెళ్ళాలి.
  • వెళ్ళేటపుడు తప్పనిసరిగా ఐ.డి ప్రూఫ్ ను తీసుకుని వెళ్ళాలి.
  • త్వరలోనే మిగిలిన జిల్లాల్లో జారీ కానున్న ఈ తరహా ఉత్తర్వులు
 

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad