Trending

6/trending/recent

ఖాళీలు బ్లాక్ చేయకూడదు - ఫ్యాప్టో

  • మంత్రిని కలిసిన ఉపాధ్యాయ సంఘాలు
  • మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని వినతి

మార్కాపురంలో విద్యా శాఖ మంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్ గారిని రాష్ట్ర ఫ్యాప్టో కలిసి బదిలీలలో ఖాళీలు బ్లాక్ చేయకూడదని, ఎస్.జి.టి లకు తప్పనిసరిగా మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని కోరడం జరిగింది.మంత్రిని కలిసిన వారిలో ఫ్యాప్టో చైర్మన్ శ్రీ జి.వి.నారాయణ రెడ్డి, కార్యవర్గ సభ్యులు శ్రీ జోసఫ్ సుధీర్ బాబు, శ్రీ బాబు రెడ్డి, యం.రఘునాథ రెడ్డి ఉన్నారు.

DONT BLOCK VACANCIES FAPTO


Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad