Trending

6/trending/recent

25వేల మంది డీఎడ్ విద్యార్థులకు సర్కార్ మేలు

న్యూస్ టోన్, అమరావతి: ప్రైవేటు డీఎడ్ కాలేజీల అక్రమాలతో ఆయా విద్యా సస్థల్లో నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాలు పొందిన విద్యార్థులు నష్టపోకుండా ప్రభుత్వం నిర్ణయం తీసు కుంది. ఇటువంటి విద్యార్థులకు నిలిపేసిన పరీక్షలను నిర్వహిం చనుంది. దీనివల్ల 25 వేల మంది (2018-20 బ్యాచ్) డీఎడ్ విద్యార్థులకు మేలు చేకూరుతుందని విద్యా శాఖ మంత్రి ఆది మూలపు సురేశ్ గురువారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు మండలిలో బదులిచ్చారు. డీఎపాటు ఎల్పీజీ విద్యార్థులు పరీక్షలు రాయడానికి అవకాశం కల్పిస్తామన్నారు. అలాగే, '2018-20 డీసెట్ ను 18 వేల మంది రాయగా వేల మంది మాత్రమే అర్హత సాధించారు. దీంతో డీసెట్ అర్హత మార్కులను తగ్గించేలా అప్పటి ప్రభుత్వంలోని వారికి ముడుపులు ఇచ్చి మరికొంతమందికి అర్హత వచ్చేలా కాలేజీలు చేశాయి. ఇలా 14.530 మంది సీట్లు పొందారు. ఆ తర్వాత మరో వేల మంది నుంచి రూ.లక్షలు చొప్పున వసూలు చేసి అనధికారికంగా చేర్చుకున్నాయి. ఇటీవల అధికారిక ప్రవేశాలు పొందిన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. ఇతర విద్యార్థులకు పరీక్షలు పెట్టాలని యాజమాన్యాలు కోర్టును ఆశ్ర యించినా వారికి చుక్కెదురైంది. కాలేజీల తప్పునకు విద్యార్థులు నష్టపోకుండా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం లబ్ది చేకూరనుంది' అని చెప్పారు.

FAVOUR FOR 25K D.Ed STUDENTS

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad