అమరావతి ఆంధ్రజ్యోతి: కొవిడ్ పరిస్థితుల రీత్యా రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలను తెరుస్తుండ టంతో వాటిలో విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, ఆటానమస్ విద్యా సంస్థలు ప్రతివారం పట్టిక ఆధారంగా విద్యార్థుల హాజరు, ఇతర వివరాలను ప్రతి శనివారం వైద్య. ఆరోగ్యశాఖ కమిషనర్ కు పంపాలని ఈ మేరకు సీఎస్ నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు.
ATTENDANCE CAPUTRE IN EDUCATIONAL INSTITUTIONS