Trending

6/trending/recent

ట్రిపుల్ ఐటి ప్రవేశ పరీక్ష వాయిదా

  • సైక్లోన్ ప్రభావంతో వాయిదా నిర్ణయం
  • డిశంబర్ 5 కు పరీక్ష వాయిదా

న్యూస్ టోన్, అమరావతి: నివర్ తుఫాను ప్రభావం తో రేపు జరగాల్సిన ట్రిపుల్ ఐటి ప్రవేశ పరీక్ష ను వాయిదా వేస్తున్నట్టు కన్వీనర్ శ్రీ డి.హరి నారాయణ పత్రికా ప్రకటన లో తెలిపారు. ఈ పరీక్షను డిశంబర్ 5వ తేదీన శనివారంనిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్ధులు అందరూ ఈ మార్పు ను గమనించాలని ఆయన కోరారు. అదే విధంగా డిశంబర్ 5వ తేదీన నిర్వహించు ఈ పరీక్ష ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందనీ, సెంటర్ లలో కానీ, హాల్ టికెట్ లలో కానీ ఏ విధమైన మార్పులు ఉండవని తెలిపారు. ఆ రోజున విద్యార్ధులు పరీక్షా సమయం కంటే 2 గంటల ముందు ఎక్జామ్ హాల్ కు చేరుకోవాలని ఆయన సూచించారు.



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad