Trending

6/trending/recent

డ్రై రేషన్ పంపిణీ సరిగా చేయని వారిపై చర్యలు

న్యూస్ టోన్, అమరావతి: విద్యార్థులకు పంపిణీ చేసే డ్రై రేషన్ పంపిణీ పారదర్శకంగా , ఎట్టి విచలనాలకు తావు లేకుండా , మార్గదర్శకాలకు అనుగుణంగా పంపిణీ చేయాలనీ, మార్గదర్శకాలకు అనుగుణంగా డ్రై రేషన్ ను పంపిణీ చేయని క్షేత్రస్థాయి అధికారులపై క్రమశిక్షణా చర్యలు గైకొనాలని అందరు జిల్లా విద్యా శాఖాధికారుల ను కోరుతూ మధ్యాహ్న భోజన పథకం & పాఠశాల శానిటేషన్ రాష్ట్ర సంచాలకులు ఆదేశాలు జారీ చేసారు



Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad