Trending

6/trending/recent

4 శలవులే వాడుకోవాలి

  • ఈ విద్యా సంవత్సరానికి 4 మాత్రమే
  • ఐచ్చికం, లోకల్, విచక్షణ శలవులకి వర్తింపు

అమరావతి, న్యూస్ టోన్: 2020-21 విద్యా సంవత్సరానికి 4 మాత్రమే ఐచ్చిక, లోకల్, విచక్షణ శలవులను వాడుకోవాలని ఎస్.సీ.ఆర్.టి డైరెక్టర్ శ్రీ ప్రతాపరెడ్డి తెలిపారు. ఇది వరకే విడుదల చేసిన అకడమిక్ కాలెండర్ లో ఈ విషయం స్పష్టంగా ఇచ్చినట్ట్లు తెలిపారు. సోమవారం కార్తీక పౌర్ణమి ఐచ్చిక శలవు విషయం లో పలువురు అధికారులకు వచ్చిన సందేహాలను నివ్రుత్తి చేస్తూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad