Trending

6/trending/recent

2009 నుండి ప్రమోషన్ వివరాలు కోరిన కమీషనర్

  •  పీ.డీ, ఎస్.ఏ ల ప్రమోషన్ వివరాలు ఇవ్వండి

న్యూస్ టోన్, ఇబ్రహీం పట్నం: అందరు డిఈఓ లు 2009 నుండి 2018 వరకు ప్రమోషన్ వివరాలను పంపాలని కమీషనర్ వారు ఆదేశించారు. ట్రాన్స్ఫర్లు లో అప్గ్రేడెడ్ పి.ఈ.టి మరియు ఎస్.ఏ (భాషా)  ఖాళీలు చూపించమని కొన్ని ఉపాధ్యాయ సంఘాలు అడిగిన దరిమిలా ఎంతమంది ప్రమోట్ అయ్యారు , మరియు డిఈఓ పూల్ లో ఉన్న వారి వివరాలు పంపాలని కమీషనర్ వారు ఆదేశాలు జారీ చేశారు.

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad