Trending

6/trending/recent

స్కూళ్ల ప్రారంభంపై క్లారిటీ ఇచ్చిన మంత్రి సురేష్ CLARITY ON SCHOOLS RE OPEN

ఆంధ్రప్రదేశ్ లో స్కూళ్ల ప్రారంభంపై మంత్రి ఆదిమూలపు సురేశ్‌ మరోసారి స్పష్టత ఇచ్చారు. అక్టోబర్‌ 15 నుంచి 9పైబడిన తరగతులు ప్రారంభిస్తామని వెల్లడించారు. నవంబర్‌ 2 నుంచి అన్ని తరగతులు ప్రారంభిస్తామని తెలిపారు. అయితే అక్టోబర్‌ 5వ తేదీనే జగనన్న విద్యాకానుక ఇవ్వనున్నట్లు తెలిపారు.


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad