HomeTickerవిద్య వారధి వాహనాలు ప్రారంభించిన మంత్రి విద్య వారధి వాహనాలు ప్రారంభించిన మంత్రి newStone July 31, 2020 0 గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు విద్యా బోధన కోసం విద్యా వారధి వాహనాలు ప్రారంభించినట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ తెలియజేశారు. ఈ వాహనాల్లో డిజిటల్ స్క్రీన్ తో విద్యార్థులకు ఉపాధ్యాయుడు విద్యా బోధన చేయనున్నట్లు తెలిపారు.[post_ads] Tags Academic Ticker Newer Older